రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు వదిలిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు రాముడు కంగారుపడుతుండగా, సుషేణుడు సంజీవిని మొక్కను సూర్యోదయం లోపు తీసుకురాగలిగేతే ఫలితం ఉంటుందని చెబుతాడు.
రామాయణంలో ఏడు కాండలు ఉన్నాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ.
రావణుడి సోదరులలో విభీషణుడు రాముడిని శరణు కోరి యుద్ధంలో రాముడి తరపున పోరాడుతాడు. యుద్ధంలో రావణ సంహారం తరువాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా ప్రకటిస్తాడు.
సీతారామలక్ష్మణులు తమ పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసం ప్రారంభంలో భరద్వాజ మహర్షిని అతని ఆశ్రమంలో కలుస్తారు. అప్పుడు భరద్వాజ మహర్షి వారిని చిత్రకూట్ పర్వతంలో తమ వనవాసాన్ని గడపమని సూచిస్తాడు.